రంజీ ట్రోఫీలో సెమీఫైనల్‌ చేరుకోవాలన్న జమ్ముకశ్మీర్‌ ఆశలు గల్లంతయ్యాయి. అద్భుతంగా పోరాడిన కేరళ.. సెమీస్‌ బెర్తును ...
కొత్త రేషన్‌కార్డులకు మీ-సేవ వెబ్‌సైట్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో ఆశావహులు ఆ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.
తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరపడింది. పలు రేషన్‌ కార్డుల్లో తల్లిదండ్రులతో పాటు పిల్లల పేర్లూ చేరుతున్నాయి. పుట్టింటి కార్డుల్లో ...
గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్‌ విశ్వవిద్యాలయం ఐదేళ్లపాటు న్యాక్‌ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేకుండా ...
కులగణన సర్వేలో 3.1 శాతం మంది పాల్గొనలేదని, వారి కోసం మళ్లీ రీ-సర్వే చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమని ...
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడంపై అధ్యయనం చేసి.. భవిష్యత్‌ కార్యాచరణపై సిఫార్సు ...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడువు దగ్గరవుతున్న నేపథ్యంలో జిల్లాలో మత్స్యశాఖ నిర్దేశించిన లక్ష్యం సాధించే దిశగా అడుగులు వేగంగా ...
వైకాపా ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చిన పేదల ఇళ్ల నిర్మాణాన్ని గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అమ్మానాన్నలు వారి పరిశోధనలపై నిత్యం చర్చించుకునే అంశాలు తననూ సైన్స్‌ వైపు నడిపించాయని ఎల్ల ఫుడ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ...
సొంతగడ్డపై ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్‌లో చిత్తయిన శ్రీలంక.. వన్డేల్లో శుభారంభం చేసింది. కెప్టెన్‌ చరిత్‌ అసలంక (127; ...
‘తిరుమల వేంకటేశ్వరస్వామికి దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ఉన్నారు. వారి మనోభావాలు గాయపడకూడదన్నదే నా అభిమతం. తిరుమల కల్తీ ...
శాసనసభ ఉపసభాపతి, నాటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై జరిగిన దాడి కేసులో బుధవారం గుంటూరు న్యాయస్థానంలో పలు పరిణామాలు ...